- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జాతీయ పంచాయతీ అవార్డులు-2022 పై అవగాహన సమావేశం
by Disha Web Desk 20 |
X
దిశ, దోమకొండ : జాతీయ పంచాయతీ ఆవార్డులు-2022 పై మండల అవగాహన సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చిన్నా రెడ్డి నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏంపీడీవో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో 9 థీమ్స్ లో ఉన్న నిధుల వివరాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్న లబ్దిని పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపివో తిరుపతి, పంచాయతీ రాజ్ ఏఈ సురేందర్ రెడ్డి, ఆర్ డబ్ల్యు ఎస్ మీనా, మండల వ్యవసాయ అధికారి పవన్, ఏపీవో రజని, ఐసీడీఎస్ సూపర్ వైజర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Next Story