- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఏప్రిల్ 02:బెట్టింగ్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. నిజామాబాద్ జిల్లా ఆకుల కొండూరులో ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ మోసానికి బలయ్యాడు. పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ బెట్టింగ్ కు అలవాటు పడ్డ ఆకాష్ దాదాపు రూ. 5 లక్షలకు పైగా బెట్టింగ్ లో పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆకాశ్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






