మహారాష్ట్రలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన

by Disha Web Desk 4 |
మహారాష్ట్రలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అహ్మద్ నగర్ జిల్లా షిరిడి సమీపంలో వ్యవసాయ క్షేత్రాలు, ఉద్యాన ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యానశాఖ JD.సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.

Next Story