- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొత్త సెక్రటేరియట్ : ద్వార లక్ష్మీ పూజ పూర్తి చేసిన మంత్రి వేముల
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రతిష్టాత్మక తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద మంత్రి వేముల గుమ్మడి కాయ కొట్టారు. వేముల దంపతులకు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సుదర్శన యాగంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ద్వార లక్ష్మీ పూజను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూర్తి చేశారు. అయితే సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.30 గంటలకు మెయిన్ ఎంట్రీ దగ్గర శిలాఫలాకాన్ని ఆవిష్కరించడంతో సెక్రెటేరియట్ లాంఛనంగా ప్రారంభం కానుంది.
Next Story