KCR పాలనలో మళ్లీ నక్సలిజం.. కాంగ్రెస్ నేత సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 4 |
KCR పాలనలో మళ్లీ నక్సలిజం.. కాంగ్రెస్ నేత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో మళ్లీ నక్సలిజం వస్తుందన్నారు. తుపాకీ పట్టే రోజులు వస్తాయని తెలిపారు. తెలంగాణలో తుపాకుల రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది రోడ్డున పడ్డారన్నారు. కేసీఆర్‌కు చెందిన 40 మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోందన్నారు.



Next Story

Most Viewed