- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వందే భారత్ కి ఘనస్వాగతం..
by Disha Web Desk 20 |
X
దిశ, మిర్యాలగూడ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన వందే భారత్ రైలు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మిర్యాలగూడకి చేరుకుంది. ఆధునాతన మోడల్లో 160కిలో మీటర్ల వేగంతో తిరుపతి వరకు ప్రయాణిస్తున్న రైలును వీక్షించేందుకు పెద్దసంఖ్యలో యువత, విద్యార్థులు, బీజేపీ నాయకులు స్టేషన్ కి వచ్చారు.
కైరళి పాఠశాల విద్యార్థులు సంసృతిక ప్రదర్శనలు చేసి జాతీయ జెండాలు చేతబట్టి రైలుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా అవతరిస్తుందని అన్నారు. తొక్కిసలాట జరక్కుండా డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Next Story