- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి
by Disha Web Desk 23 |
X
దిశ, మాడుగులపల్లి :పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని ఆగా మోత్కూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆగ్రా మోత్కూర్ గ్రామానికి చెందిన బంటు సతీష్ కు చెందిన రెండు గేదెలు పశువుల కొట్టంలో కట్టివేయ గా గురువారం రాత్రి కురిసిన వర్షాలకు పిడుగు పడింది. పశువుల కొట్టం పై పిడుగు పడటంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయని బాధితులు తెలిపారు. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు.
Next Story