- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ విషాదం.. బీఆర్ఎస్ నాయకుడు మృతి
దిశ, చిలుకూరు : మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో చిలుకూరులో మాత్రం విషాదం చోటు

X
దిశ, చిలుకూరు : మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో చిలుకూరులో మాత్రం విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతితో విషాదం నెలకొంది. చిలుకూరుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీఎల్డీఏ నల్లగొండ జిల్లా మాజీ డైరెక్టర్, చిలుకూరు మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కస్తూరి నరసయ్య (72) అనారోగ్య కారణాలతో కోదాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. మండలంలో సుపరిచితుడైన నరసయ్య మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






