- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
by Disha Web Desk 13 |
X
దిశ, కోదాడ టౌన్: సుప్రీం కోర్టులో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు చుక్కెదురైంది. ఎన్నికల సందర్భంగా మల్లయ్య యాదవ్ తన ఆస్తుల వివరాలు సరిగా చెప్పలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఎన్నికల తర్వాత కేసు పెట్టారు. అయితే ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే తన వివరణ తీసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్.
ఎమ్మెల్యే మల్లయ్య వేసిన పిటిషన్ను సుప్రిం కోర్టు తిరస్కరించింది. హైకోర్టులో ఇంత కాలం ఎందుకు సమాధానం చెప్పలేదని.. సుప్రింకోర్టు పిటీష్నర్ను ప్రశ్నించింది. మీ అడ్వకేట్తో కమ్యునికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు.
Next Story