- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి
by Dishanational1 |
X
దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రభుత్వ ఉపాద్యాయుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాలు పరిశీలిస్తే... జంజూ నాయక్(42)అనే వ్యక్తి మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్ళపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శనివారం ఇంటి ఆవరణలో పడి మృతి చెంది ఉండడం అనుమానాలకు తావిస్తుంది. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story