అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి

by Dishanational1 |
అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి
X

దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రభుత్వ ఉపాద్యాయుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాలు పరిశీలిస్తే... జంజూ నాయక్(42)అనే వ్యక్తి మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్ళపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శనివారం ఇంటి ఆవరణలో పడి మృతి చెంది ఉండడం అనుమానాలకు తావిస్తుంది. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed