- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరణంలోనూ వీడని బంధం..
by Kodari Anjali |
ఏడడుగులు.. మూడుముళ్ల బంధంతో ఒక్కటై సంసార జీవితం గడిపిన ఆ దంపతులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు.

X
దిశ నార్కట్ పల్లి: ఏడడుగులు.. మూడుముళ్ల బంధంతో ఒక్కటై సంసార జీవితం గడిపిన ఆ దంపతులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు. నార్కట్ పల్లి మండలం తొండలవాయి గ్రామానికి చెందిన శనిగారపు బాలయ్య ఆదివారం మృతి చెందగా, తన భార్య శనిగారపు చంద్రమ్మ సోమవారం మృతి చెందింది. భార్యాభర్తలిద్దరూ ఒక్కసారి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తన భర్త మరణాన్ని తట్టుకోలేకనే భార్య మృతి చెందిందని కుటుంబ సభ్యులు రోధించారు. భార్యాభర్తలు మరణంలోనూ వీడని బంధాన్ని రాసుకున్నారని గ్రామస్తుల నోట మాట.
Next Story






