పార్లమెంట్ లో రేవంత్ రెడ్డికి ఎంపీల అభినందనల వెల్లువ

by Anjali |
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి బుధవారం పార్లమెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇన్నాళ్లు రేవంత్ రెడ్డికి సహచర ఎంపీలుగా ఉన్న బీజేపీ, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ ఛాంబర్‌లో రేవంత్‌కు మిఠాయిలు తినిపించి అభినందనలు అందజేశారు.



Next Story

Most Viewed