- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేసీఆర్కు తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయింది: Etela
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ ఏర్పాటుపై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పదాన్ని రద్దు చేసుకొని బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న మరుక్షణమే, కేసీఆర్కు తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెంటిమెంట్ను ప్రజలు తప్పక తిప్పికొడతారని మండిపడ్డారు.
Read More....
- Tags
- KCR
- etalarajender
Next Story