- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ పనులు పరిశీలించిన మంత్రులు
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈనెల 14న దేశ రాజధాని ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్లో ముఖ్యమంత్రి

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈనెల 14న దేశ రాజధాని ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం,యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమారు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మత్తులు,కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.
Read More....
MLC Kavitha ఇంటివద్ద CBI.. చార్జిషీట్లోని వివరాలపై ప్రశ్నల వర్షం
Next Story






