- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఐశ్వర్యరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రులు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: అమెరికా డల్లాస్ కాల్పుల ఘటనలో తెలుగు యువతి ఐశ్వర్య రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్యరెడ్డి మృతిపై మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐశ్వర్యరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఐశ్వర్య కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరుపున అమెరికాలోని భారత కాన్సులెట్ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులు మాట్లాడారు. ఐశ్వర్య రెడ్డి మృతదేహాన్ని త్వరగా భారత్కు తరలించాలని కోరారు.
Next Story