Uttam: నీటి పారుదల భూసేకరణ సహాయ-పునరావాస ప్రక్రియ వేగవంతం చేయండి:ఉత్తమ్

by Prasad Jukanti |

నీటి పారుదల ప్రాజెక్టుల భూసేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Uttam: నీటి పారుదల భూసేకరణ సహాయ-పునరావాస ప్రక్రియ వేగవంతం చేయండి:ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, సహాయ-పునరావాస ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

Next Story