- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘BRS నేతలు పనికిరాని చాలెంజ్లు విసురుతున్నారు’
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ విరిసిన చాలెంజ్పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. గురువారం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు అయినా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారని.. దానికి సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ నేతలు పనికిరాని చాలెంజ్లు విసురుతున్నారని మండిపడ్డారు. మల్కాజ్గిరిలో కేటీఆర్ పోటీ చేస్తే ఓడించి ఇంటికి పంపుతామని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆరే కాదు.. కేసీఆర్ పోటీ చేసినా మల్కాజ్గిరిలో ఈ సారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు. దమ్ముంటే మా చాలెంజ్ను స్వీకరించాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు ఉతికి ఆరేశారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇంటికి పంపిన వాళ్లతో మాకు పోటీ ఏంటి అని అన్నారు.
Next Story