- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆకలి సూచీలో 107 స్థానంలో భారత్.. కేంద్రంపై కేటీఆర్ సెటైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరడంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్లో భారత్ 107 స్థానంలో నిలిచింది. ఈ అంశంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్పీఏ గవర్నమెంట్ సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది అంటూ ఎద్దేవా చేశారు. ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరిందని తెలిపారు. ఈ ఫెయిల్యూర్ను బీజేపీ జోకర్స్ అంగీకరించకుండా.. భారత్కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని తాను అనుకుంటున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Yet another day & yet another amazing achievement of NPA Govt 👏
— KTR (@KTRTRS) October 15, 2022
India slipped from 101st to 107th rank in Global Hunger Index
Instead of accepting failure, am sure BJP jokers will dismiss the report as anti-Indian now #AchheDin https://t.co/vdMR4GUuHN