- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గవర్నర్ తమిళిసై తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: గవర్నర్ వ్యవస్థ గురించి కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గవర్నర్ ఎందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో తెలియదని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్భవన్ లోకి రాజకీయాలను చొప్పిస్తున్నారని, ప్రభుత్వం పంపిన ఫైళ్లను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆపేశారని పేర్కొన్నారు. గవర్నర్ మొదటి నుంచీ ఫైళ్లు ఆలస్యం చేశారని, ఆమెకు సమయం తక్కువగా ఉందేమోనని అనుకున్నామన్నారు. కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని అర్థమైందని, వ్యవస్థల మధ్య పంచాయతీ మంచిది కాదని సీఎం ఆలోచించారని తెలిపారు.
Next Story