- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పింఛను కోసం వృద్ధుల తిప్పలు..
by Disha Web Desk 11 |
X
దిశ, మేడిపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పింఛను తీసుకునే వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతినెలా వారి కష్టాలు మారడం లేదు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ లో పోస్టాఫీస్ వద్ద పింఛన్ కోసం వృద్ధులు పడుతున్న కష్టాలను చూస్తే చలించిపోవలసిందే. ఒకపక్క ఎండకు ఎండుతూ ఎక్కువ సమయం నిలబడలేక, కూర్చోవడానికి వెళ్తే ఆలస్యం అవుతుందేమో అని అలానే అక్కడే ఎండలో నిలబడి కొందరు.
కింద కూర్చొని కొందరు ఎంతో యాతనతో ప్రయాస పడుతున్నారు. గురువారం అధిక మొత్తంలో పింఛనుదారులు చేరుకోవడంతో ఇబ్బందిగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్య అర్థం చేసుకొని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అప్పటివరకు కనీస ఏర్పాట్లు కల్పించాలని ఫించనుదారులు కోరుతున్నారు.
Next Story