- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కలు నాటిన డైరెక్టర్ బలగం వేణు
by velandi.Saikiran |
కీసర గుట్టలో డైరెక్టర్ బలగం వేణు మొక్కలు నాటారు.

X
దిశ, కీసర : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాగంగా హరితసేన మహిళా విభాగం అధ్యక్షరాలు నాయకపు మాధురి వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం కీసర గుట్టలో డైరెక్టర్ బలగం వేణు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బలగం వేణు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. తనకు కీసర గుట్టలో మొక్కలు నాటే అవకాశం కల్పించిన మాజీ సర్పంచ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహిళా అధ్యక్షురాలు మాధురికి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కీసర గుట్ట యువజన నాయకులు రాగుల శ్రీనివాస్, సంతోష్,రమేష్, దశరథ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






