- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి
by Dishanational2 |
X
దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్ రెడ్డి నగర్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం కలకలం రేపింది. స్థానికంగా నివసిస్తున్న జ్యోతి రామకృష్ణారెడ్డి లు భార్యాభర్తలు. జ్యోతి ( 23) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందింది. కాగా బయట నుంచి ఇంటికి తాళాలు వేయడంతో ఆమె మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమాచారం అందించడం తో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- woman died
- medak
Next Story