రామాయంపేటలో ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు !

by Batti.Sumithra |

రామాయంపేట మున్సిపాలిటీలోని ఏడో వార్డు గోల్పర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రామాయంపేటలో ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు !
X

దిశ, నిజాంపేట : రామాయంపేట మున్సిపాలిటీలోని ఏడో వార్డు గోల్పర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో అదనపు బలగాలను మోహరించి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story