- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి: ఎస్ఐ విజయ్ కృష్ణ
by Web Desk |
X
దిశ, గుమ్మడిదల: జిల్లా వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కేసులు భారీగా నమోదు అవుతున్నందున సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గుమ్మడిదల ఎస్ఐ విజయ్ కృష్ణ అన్నారు. బయట తిరిగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కూరగాయలు మార్కెట్ వద్ద , గమికూడే ఇతర ప్రాంతాల్లో తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వీయ రక్షణ పొందాలని సూచించారు. మాస్క్ ధరించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనిదిశ, గుమ్మడిదల: జిల్లా వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కేసులు భారీగా, రూ. 1000 రూ. జరిమానా విధిస్తామని ఎస్ఐ చెప్పారు.
Next Story