- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి పేకాట స్థావరం పై దాడి.. 8 మంది అరెస్ట్
by Batti.Sumithra |
అర్దరాత్రి పేకాట స్థావరం పై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

X
దిశ, తూప్రాన్ : అర్దరాత్రి పేకాట స్థావరం పై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మనోహరాబాద్ మండలం కల్లకల్ లో కొత్తకాపు వెంకటేష్ ఇంట్లో ఓ రూమ్ అద్దెకు తీసుకుని కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి 8 మందిని పేకాట రాయుళ్లని, వారి నుండి 62,490 రూపాయల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 కార్లు, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటన పై కేసునమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






