- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
by Disha Web Desk 1 |
X
నిధలు మంజూరు చేయాలంటూ వినతి
దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్, రామాయంపేట మున్సిపాలిటీగా చేయాలంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మంగళవారం కలిసి విన్నవించారు. నియోజకవర్గ జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీ రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మంజూరు కోసం సంబంధిత శాఖను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే పలు అంశాలపై చర్చించినట్లు ఆమె వివరించారు.
Next Story