- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు
by Disha Web Desk 1 |
X
190 కేజీల గంజాయి స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్
దిశ పటాన్ చెరు: అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు రామచంద్రపురం పోలీసులు. ఈ నెలలో రెండోసారి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు రామచంద్ర పురం పోలీసులు, రాజేంద్ర నగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా ఇక్రిశాట్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర లోని నాసిక్ కు రెండు కార్లలో తరలిస్తున్న రూ.40 లక్షల విలువైన 190 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేస్ లో మహారాష్ట్ర కు చెందిన ఆరుగురుని అరెస్ట్ చేయడంతో పాటు రెండు కార్లు, 8 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story