- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్యానర్ లో నా ఫోటో అక్కర్లేదా : సునీతా లక్ష్మారెడ్డి గరం.. గరం
by Disha Web Desk 1 |
X
దిశ, శివ్వంపేట : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రైతు వేదిక ప్రారంభానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై ఉన్న బ్యానర్ లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఫోటో పెట్టకపోవడంతో ఆమె తహసీల్దార్ శ్రీనివాస్ చారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన సొంత గ్రామంలో కార్యక్రమానికి సమాచారం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదంటూ తహసీల్దార్ పై గరం అయ్యారు.
Next Story