- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేషన్ షాపులో నాసిరకం బియ్యం పంపిణీ: గ్రామస్థుల ఆందోళన
by Disha Web Desk 1 |
X
దిశ, కొల్చారం: కొల్చారం మండలం చిన్నగన్నపూర్ పరిధిలోని రెండు రేషన్ షాపుల్లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గత మూడు రోజులుగా ఉండలు కట్టి, పూర్తిగా పురుగు పట్టిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీంతో నిరుపేద కుటుంబాలు ఆ బియ్యం ఎలా తినాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపి నాసిరకం బియ్యాన్ని వెనక్కి పంపి నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story