- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి పట్టణానికి చెందిన భార్యాభర్తలు అదృశ్యమయ్యారు. పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ కు చెందిన నాగయ్య, సురేఖ భార్య భర్తలు. ఈనెల 21న తమ కొడుకు, కోడలు సాయి కుమార్, స్వర్ణలత గొడవపడ్డారు. వీరిని ఆపేందుకు వెళ్లిన నాగయ్యను కొడుకు సాయి కుమార్ తండ్రిపై తీవ్రంగా కోపగించుకున్నాడు.
దీంతో మనస్థాపం చెందిన భార్యాభర్తలు ఈనెల 22న ఉదయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. వీరి ఆచూకీ తెలిసినవారు సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ 08455-276333, లేదా పట్టణ సీఐ 8712656718 నంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు.
- Tags
- Missing
Next Story






