- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి
by Web Desk |
X
దిశ, కొల్చారం: మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కొల్చారం మండలం అప్పాజీ పల్లి శివారులోని మంజీరా నది పాపాల మడుగు ప్రాంతంలో చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన మహబూబ్ మంజీరా నది పాపాల మడుగులో మంగళవారం చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి బోల్తా పడడంతో మహబూమ్ మృతి చెందాడు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Next Story