- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షాలకు..10 వేల కోళ్లు మృతి
by velandi.Saikiran |
భారీ వర్షాలకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ లోకి వరద నీరు చేరింది. దింతో సుమారు 10 వేల కోళ్లు మృతి

X
దిశ, నిజాంపేట: భారీ వర్షాలకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ లోకి వరద నీరు చేరింది. దింతో సుమారు 10 వేల కోళ్లు మృతి చెందాయి. రైతు లద్ద బాబుకు చెందిన ఫాంలోకి ఒక్కసారిగా వరద రావడంతో ఈ నష్టం జరిగింది. దింతో రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ ఘటనలో సుమారు 14 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
- Tags
- hens
- heavy rains
Next Story






