ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి

by Disha Web Desk 4 |
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సెమ్రా ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరగగా.. 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed