- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Maoists: ఆరుగురు మావోయిస్టులు అరెస్ట్.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఛత్తీస్ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బమరక అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీల చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు భారీగా పేలుడు పదార్థాల డంప్ను అటవీ ప్రాంతంలో దాచిపెట్టారు. అందులో 19 బీజీఎల్ బాంబులు, 5 కిలోల చొప్పుల స్టోర్ చేసిన 4 మందు పాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులతో పాటు ఆరుగురు మావోయిస్ట్లను అరెస్టు చేశారు.
Next Story