- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తన చావుకు ఇంటెలిజెన్స్ సీఐ కారణమంటూ.. వ్యక్తి సూసైడ్
by Disha Web Desk 4 |
X
దిశ, కరీంనగర్ బ్యూరో: నాచావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న సీఐ గోపాలకృష్ణ కారణం అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన బోడిగేశ్యామ్ అలియాస్ శంభయ్య అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే భూమి విషయంలో సీఐ గోపీ కృష్ణ తనను బెదిరించాడంటూ సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకన్నాడు. రూ. 30 లక్షల భూమిని కొనుగోలు చేసిన గోపాలకృష్ణ 8 నెలల్లో రెట్టింపు కోరి టార్చర్ పెట్టినట్లు సూసైడ్ నోట్లో శంభయ్య పేర్కొన్నాడు. అసభ్య పదజాలంతో తిట్టడంతో తాను మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైట్ నోట్లో పేర్కొన్నాడు.
Next Story