- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య..
by Disha Web Desk 11 |
X
దిశ, నవాబుపేట: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నవాబుపేట మండల పరిధిలో జరిగింది. ఎస్ఐ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కూచూరు గ్రామానికి చెందిన చిట్టె పార్వతమ్మ (45 ) కడుపు నొప్పి భరించలేక ఈ నెల 18వ తేదీన పురుగుల మందు తాగింది. ఇది గమనించిన ఆమె భర్త వెంకటయ్య 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా పార్వతమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు కురువ ఎల్లప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story