ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

by Ratna Kumari |

దిశ, రాజోలి : ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి ఓ వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండ‌ల కేంద్ర ప‌రిధిలో వ్యవసాయం చేసుకుంటూ

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
X

దిశ, రాజోలి : ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి ఓ వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండ‌ల కేంద్ర ప‌రిధిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పింజరి నడిపి సాయిలు ( 48) శుక్రవారం మధ్యాహ్నం ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్‌ను తీసుకెళ్తున్నాడు. ఈ క్ర‌మంలోనే వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అత‌ను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story