- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > మహబూబ్ నగర్ డీఈవోగా రవీందర్...నాగర్ కర్నూల్ డీఈవోకు అదనపు బాధ్యతలు
మహబూబ్ నగర్ డీఈవోగా రవీందర్...నాగర్ కర్నూల్ డీఈవోకు అదనపు బాధ్యతలు
by Disha Web Desk 11 |
X
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ డీఈవోగా రవీందర్ నియామకం అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న యాదయ్య మంచిర్యాల జిల్లా డీఈవోగా బదిలీ కావడంతో.. ఆయన స్థానంలో రవీందర్ నియామకం అయ్యారు. వనపర్తి జిల్లా డీఈవోగా ఉన్న రవీందర్ గతంలో మహబూబ్ నగర్ ఇన్చార్జి డీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. కాగా నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు వనపర్తి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story