రేపటి నుండి నూతన కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం..

by Disha Web Desk 20 |
రేపటి నుండి నూతన కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం..
X

దిశ, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ : నాగర్ కర్నూలు జిల్లా మహేంద్రనాథ్ చౌరస్తాలో ఉన్న నూతన సమ్మికృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 12వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలు ఈ మార్పు గమనించాలని కోరారు.

Next Story