- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > అనుమతులు లేకుండా నకిలీ పురుగు మందుల తయారీ.. రూ. 4.66 లక్షల విలువైన పురుగుల మందులు సీజ్
అనుమతులు లేకుండా నకిలీ పురుగు మందుల తయారీ.. రూ. 4.66 లక్షల విలువైన పురుగుల మందులు సీజ్
దిశ, గద్వాల క్రైమ్ / అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం, పులికల్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా

X
దిశ, గద్వాల క్రైమ్ / అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం, పులికల్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పురుగు మందులు తయారు చేస్తున్న ఓ కంపెనీ పై శనివారం అధికారులు దాడి చేశారు. గ్రామంలోని సూపర్ సింబోలా మైక్రో న్యూట్రియంట్ కంపెనీ పరిశ్రమ ఎలాంటి లైసెన్సులు లేకుండా సుమారు 25 రకాల పురుగు మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కంపెనీలో తయారు చేసిన ఈ మందులను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన మందుల మొత్తం విలువ రూ. 4,66,820 ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ దాడులలో శాంతినగర్ సీఐ టాటా బాబు, అయిజ ఏవో జనార్ధన్, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Next Story






