- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > చింతరేవుల అంజన్న స్వామివారిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే
చింతరేవుల అంజన్న స్వామివారిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే
దిశ, ధరూర్ : ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

X
దిశ, ధరూర్ : ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి , స్వయంభు మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సి.గిరిరావు, ప్రధాన అర్చకులు భీంసేన చారి జోషీ, ఆలయాల డివిజన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఆలయ ఈఓ సి.కవిత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






