రెసిడెన్షియల్ పాఠశాలలో అగ్ని ప్రమాదం..

by Disha Web Desk 11 |
రెసిడెన్షియల్ పాఠశాలలో అగ్ని ప్రమాదం..
X

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రానికి సమీపంలోని ధర్మాపూర్ వద్ద ఉన్న మహత్మ జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హస్టల్ వంటశాల గదిలో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన సిబ్బంది, విద్యార్థులు విధ్యుత్ సరఫరా నిలిపేసి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed