ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పట్నం

by Disha Web Desk 11 |
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పట్నం
X

దిశ, కొత్తపల్లి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోరారు. బుధవారం మండలం పరిధిలోని భునిడ్, కొత్తపల్లి, గోర్లోని బాయి, మన్నపూర్, నందిగామ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.

అనంతరం కొత్తపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయ పునర్ నిర్మాణం పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్ సింగ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసుదన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణా రెడ్డి, వీరేష్ గౌడ్, రాంరెడ్డి, నారాయణ రెడ్డి, రామ కృష్ణ తదితరులు పాల



Next Story

Most Viewed