- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ప్రతినిధి నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ శ్రీ హర్ష గురువారం తనిఖీ చేశారు. కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 3,967 మంది హాజరు కావలసి ఉండగా 3,869 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 98 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 97.53 గా ఉంది. ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదు.
Next Story






