- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో గేదె దూడ మృతి
ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన మొకురాల మోహన్ గౌడ్ కు చెందిన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది.

X
దిశ, ఉప్పునుంతల: ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన మొకురాల మోహన్ గౌడ్ కు చెందిన గేదె దూడ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం రోజున వెలుగు చూసింది. పక్క పొలంలో ఎల్టీలైన్ వైర్ తెగిపడటంతో గేదె మృతి చెందినట్లు బాధిత రైతు మోహన్ గౌడ్ తెలిపారు. దీని విలువ సుమారు 25 వేలు ఉంటుందన్నారు.
Next Story






