- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాఠశాలకు వెళ్లిన విద్యార్థి అదృశ్యం..
by Disha Web Desk 11 |
X
దిశ, నవాబుపేట: పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి లింగన్నపల్లి గ్రామానికి చెందిన సంపంగి నందకుమార్ (7) రోజు మాదిరిగానే బుధవారం ఒక పూట బడి ఉండటంవల్ల ఉదయం ఏడు గంటలకే పాఠశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి పాఠశాల వదిలిన తర్వాత ఇంటికి రాలేదు. పరిసర ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా నందకుమార్ ఆచూకీ లభించలేదు. నందకుమార్ నాయనమ్మ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story