- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడి 25 గొర్రె పిల్లల మృతి
దిశ, తిమ్మాజీపేట : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కుక్కల దాడి చేయడంతో మేకల శ్రీశైలంకు చెందిన 25 గొర్రె పిల్లల మృత్యువాత పడ్డాయి. దీంతో గొర్రెల కాపరి శ్రీశైలం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

X
దిశ, తిమ్మాజీపేట : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కుక్కల దాడి చేయడంతో మేకల శ్రీశైలంకు చెందిన 25 గొర్రె పిల్లల మృత్యువాత పడ్డాయి. దీంతో గొర్రెల కాపరి శ్రీశైలం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకొన్నారు, అదేవిందగా అధికారులు కుక్కలను పట్టుకొని వాటి దాడుల నుంచి కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Next Story






