- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘‘నీ అబద్ధాలు ఇక సాలు.. నీ పాలనకు ఇక సెలవు’’
by Disha Web Desk 19 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో త్వరలో ఎన్నికలు వస్తుండటంతో బీజేపీ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల చిట్టా విప్పి మరీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి విరుచుకుపడ్డారు. 24 గంటల కరెంట్, ఉచిత ఎరువులు, రైతు బీమా, కోటి ఎకరాల మాగాణం, చివరి ఆయకట్టుకు కాళేశ్వరం జలం అంటూ సీఎం కేసీఆర్ చెప్పిన హామీలన్నీ అబద్ధాలేనని విమర్శించారు. ‘నీ అబద్ధాలు ఇక సాలు.. నీ పాలనకు ఇక సెలవు’ అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.
Next Story