ప్రధాని మోడీకి కిషన్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్

by Disha Web Desk 4 |
ప్రధాని మోడీకి కిషన్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి పరేడ్ గ్రౌండ్ మైదానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. అయితే ప్రధాని తన ప్రసంగంలో భాగ్యలక్ష్మీ మందిరం నుంచి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వందేభారత్ రైలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.



Next Story

Most Viewed