- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కూసుమంచి శివాలయంలో హుండీ చోరీ..
by Disha Web Desk 20 |
X
దిశ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని కాకతీయుల కాలంనాటి పురాతన గణపేశ్వరాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగులకొట్టి అందులో నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు చోరికి పాల్పడుతున్న తీరు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సుమారు రూ.5వేలకు పైగా నగదు ఉన్నట్లు భావిస్తున్నారు. రెండు నెలల కాలంలో చోరికి పాల్పడటం ఇది రెండో సారి. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Next Story